...విషయం చదివి మా కొలీగ్ ముకేశ్ కి చెప్పాను హింది లోకి తర్జుమా చేసి .వాడు దానికి ఒక ఏదవ నవ్వు నవ్వి మా Project Leaderతో డిస్కషన్ పెట్టాడు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ముకేశ్ ది బీహార్ , మా Lead ది ఉత్తర ప్రదేశ్ మేము పిచ్ఛపాతి మాట్లాడుకుంటూ ఉండగా అకడికి ఇద్దరు మరాఠీలు వచ్చారు. ప్రతి రాస్త్రం లో ఏదో ఒకటి వర్గం మీదో , లేదా ఏదో ఒక కులం మీదొ లేక పరాయి రాస్త్రం వాళ్ళు నీళ్ళు తీసుకుంటునారని, Dam లు కడుతున్నారు అని గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
"తెలుగు జాతి మనది నిండు గా వెలుగు జాతి మనది" ఎందుకో ఆ టైమ్ లో నాకు ఈ పాట గుర్తోచింది అంతే, కూర్చున్న వాడిని కూర్చునట్టు ఉండకుండా ఆంధ్ర లో ఇలాంటి గొడవలు ఉండవు, మా వాళ్ళు చాలా Flexible ఎవరు వచ్చిన కలుపుకుంటారు, నీళ్ళ కోసం గొడవ పడరు అన్నాను. దానివి మా మరాఠి కొలీగ్ అవును ఆంధ్ర లో ఇలాంటి గొడవలు ఉండవు అన్నాడు( ఆది విని నాలో తెలుగు వాడు తెగ ఆనంద పడిపోయాడు) వాళ్ళు వేరే రాస్త్రం వాళ్ళని ఏమీ అనరు. వాళ్ళలో వాళ్లకే పడదు, Factionism అని కొట్టుకుంటారు , ప్రత్యేక రాస్త్రం అంటారు , తెలంగాణా వాళ్ళు ఆంధ్ర వాళ్ళని తిట్టుకుంటారు , ఆంధ్ర వాళ్ళు తెలంగాణా వాళ్ళని తిట్టుకుంటారు ఆంటే కానీ బయట వాళ్ళని ఏమీ అన్నారు అన్నాడు. ఆది విని నాకు నోట మాట రాలేదు , ఒక వెర్రి నవ్వు తప్ప.
అందరు వెళ్ళిపోయాక అలోచించాను వాడు మనల్ని తిట్టాడా లేక పొగిడాదా అని !!!!!!!!!!!!!!!